ఫ్యాక్ట్ చెక్స్

  • Home
  • కాశ్మీరీ పండిట్లను లోయ నుండి వెళ్లగొట్టిందెవరు?

కాశ్మీరీ పండిట్లను లోయ నుండి వెళ్లగొట్టిందెవరు?

కాశ్మీరీ పండిట్లు లోయ వదిలి వెళ్లే సమయంలో కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. ఆ సమయంలో కాశ్మీర్ గవర్నర్ గా జగ్మోహన్ మల్హోత్రా, కేంద్రంలో బీజేపీ సపోర్ట్ కలిగి ఉన్న వీ.పి‌ సింగ్ పరిపాలన కొనసాగుతుంది. నిజంగా కాశ్మీరీ పండిట్ల పట్ల…

ఆ హత్యా నేరం చుట్టూ అలుముకుంటున్న అబద్ధాలు /-

“అవును నేను శ్రద్ధావాల్కర్ ను చంపటమే కాక మరో 20 మంది హిందూ అమ్మాయిలను కూడా ప్రేమలో పడేశాను. ఆమెను చంపినందుకు నేను బాధపడటం లేదు నేను స్వర్గంలో వెళ్లినప్పుడు హీరోగా గుర్తించబడి జన్నత్ లో హూర్లను పొందుతాను” అంటూ అఫ్తాబ్…

#ది_కేరళ_ఫేక్_స్టోరీ

ఇన్నాళ్లూ సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించటానికి యువత భావోద్రేగాలను రెచ్చగొట్టేలా హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన, శృంగారాన్ని ముడి సరుకుగా వాడుకునే ప్రొడ్యూసర్లకు ఇప్పుడు కొత్తగా మత పరంగా ప్రజల భావోద్రేగాలను రెచ్చగొడుతూ “హిందూ-ముస్లిం వేర్పాటువాదం”, “ఇస్లామోఫోబియా”లతో సినిమాలు తీసే కొత్త…

మతోన్మాదానికి వేదికగా మారుతున్న “సినిమా”

తన అధికారాన్ని నిలబెట్టుకోటానికి, మెజారిటీ ప్రజలైన జర్మన్లను తనను అభిమానించే “గుడ్డి భక్తులు”గా మార్చుకోటానికి హిట్లర్ వాడిన తెలివైన ‘స్ట్రాటజీ’- మైనార్టీలుగా తమ మానాన తాము బ్రతుకుతున్న యూదుల వల్ల “జర్మన్లు ప్రమాదంలో ఉన్నారు” అన్న భయాన్ని సృష్టించటం. ఆ విధంగా…

చర్చీ పేలుళ్లు – ఫ్యాక్ట్ చెక్

కేరళలో ఎర్నాకులం జిల్లా కలమస్సేరిలో ఉన్న ‘యెహోవా విట్నెస్ ప్రేయర్ మీటింగ్ హాల్లో’ ప్రతీ ఆదివారం జరుగుతున్నట్టే క్రైస్తవులు ఈ రోజు కూడా ప్రార్ధనలు జరుపుకుంటున్నారు. సరిగ్గా 9.30 గంటల ప్రాంతం వరుసగా బాంబు పేలుళ్లు ప్రారంభమయ్యాయి. ఇద్దరు చనిపోయారు. 50…